29-01-2021, 08:15 AM
కమల్ నీ చూస్తూ ఆ ముసలి ఆయన నవ్వుతూ "పగవాడు భయం లో ధైర్యం వెతుక్కునే వీరుడ నీ కర్మలు నీ చుట్టూ చెరబోతున్నాయి" అని చెప్పి చిన్నగా నవ్వాడు అప్పుడు కీర్తన అతని చూసి "ఎలా ఉంది తాత ఏమీ భయం లేదు సరిగ్గా తిండి లేక నీరసం వచ్చి పడిపోయారు అంతే సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోవచ్చు" అని చెప్పింది కాకపోతే ఆ ముసలి ఆయన "తిండి పెట్టడానికి ఎవ్వరూ ఉన్నారు అమ్మ అందరూ పోయారు కానీ నేను ఒక్కడినే ఎందుకు మిగిలి ఉన్నానో తెలియదు ఎక్కడికి వెళ్లాలి తెలియదు ఎప్పుడు మరణం నా వాకిట వస్తుందో అని ఎదురు చూపు తప్ప ఈ ముసలి ప్రాణం వేరే ధ్యాస లేదు" అని చెప్పాడు అది విని కీర్తన మనసు కరిగిపోయింది కమల్ వైపు చూసింది దాంతో కమల్ కీ అర్థం అయ్యింది
"లెక్కలు చూసేకి వచ్చా పెద్దయ్య" అని అడిగాడు దానికి వచ్చు అన్నట్లు తల ఆడించాడు అతని పేరు అడిగితే "ముండి" అని చెప్పాడు ఇది ఏమీ విచిత్రమైన పేరు అనుకోని నవ్వాడు కమల్ కానీ ముండి మాత్రం అది పట్టించుకోలేదు ఆ రోజు సాయంత్రం ముండి, కమల్ ఇద్దరు కలిసి త్రిపుర వెళ్లారు బాబా ఖాన్ ఇంట్లోకి ముండి అడుగు పెట్టగానే బాబా ఖాన్ సాకుతున్న ఆవులు రంకెలు వేస్తున్నాయి గట్టిగా గాలి వీచింది ఆ తర్వాత ముండి నీ చూడగానే బాబా ఖాన్ మనసు ఏదో కీడు శంకించింది.
అప్పుడు కమల్, ముండి నీ బాబా ఖాన్ కీ పరిచయం చేస్తూ మన మైనింగ్ క్వారీ లో అకౌంట్స్ చూడడానికి పెడదాం అని అడిగాడు బాబా ఖాన్ ముండి నీ చూశాడు అతని చెక్కు చెదరని చిరునవ్వు పిల్లి కళ్లు నుదుటి మీద కుంకుమ తిలకం కండ కూడా లేని పలచని దేహం ఏదో సరిగ్గా లేదు అని అర్థం అవుతుంది కానీ కమల్ ఏది అయిన ఆలోచించి చేస్తాడు అని ధైర్యం తో సరే అన్నాడు, దానికి ముండి చాలా వినయం తో బాబా ఖాన్ కీ నమస్కారం పెట్టి కమల్ తో కలిసి క్వారీ వైపు వెళుతున్న సమయంలో అక్బర్ బయటికి వచ్చి "అబ్బు నజీమా తల్లి కాబోతుంది" అని చెప్పాడు దానికి బాబా ఖాన్ ముండి వైపు చూశాడు అతను రాగానే ఇంట్లో ఒక శుభవార్త వచ్చింది అని సంతోషించాడు కానీ బాబా ఖాన్ మనసులో అనుకున్న మాట ముండి చదివేశాడు "మంచి జరిగిన మరునిమిషం లో జరుగున్నది మంచి అని అనుకోవడం అవివేకం ఈ మంచి జరుగు విస్ఫోటనం కీ నాంది" అని తనలో తానే మాట్లాడుతూ ఉంటే కమల్ ముసలాయన కదా ఏదో పిచ్చి పిచ్చి గా మాట్లాడుతూ ఉంటాడు అని అనుకున్నాడు.
ముండి పనిలో చేరిన కొన్ని రోజుల తరువాత అలీ వచ్చి అకౌంటు లో రాయకుండా డబ్బు తీసుకోని వెళుతుంటే ముండి అలీ నీ డబ్బు తీసుకోనీవ లేదు దాంతో అలీ అతని కొట్టాడు అప్పుడే వచ్చిన ఆకాశ్ ఇది అంత చూసి అలీ నీ సముదాయించడానికి చూశాడు అప్పుడు ముండి "ఒకరి కండ బలం చూసుకుని బ్రతికే వాడివి నీకు ఎందుకు అంత రోషం" అని అలీ నీ తిట్టాడు దాంతో అలీ పక్కన ఉన్న కుర్చీ తో ముండి నీ కొట్టాడు అప్పుడు ఆకాశ్ కోపం లో అలీ నీ కొట్టాడు దాంతో అలీ ఆకాశ్ నీ కొట్టాడు అప్పుడే వచ్చిన కమల్ అలీ తన అన్న ను కొట్టినందుకు అలీ నీ కొట్టాడు అప్పుడే వచ్చిన బాబా ఖాన్ అందరినీ ఆపి జరిగిన దానికి అలీ తో ముండి కీ క్షమాపణలు చెప్పించాడు దాంతో ముండి నవ్వి మనసులో "ఆరిపోయే దీపం కీ వెలుగు ఎక్కువ ఆయుషు తీరే వ్యక్తి ప్రాణం మీద తీపి ఎక్కువ నీకు అది దక్కదు" అని అన్నాడు.
ఇది ఇలా ఉంటే ఒక రోజు శ్రీకాంత్ ఇంట్లో పేపర్ చదువుతు ఉన్నపుడు తన కొడుకు చింటు టివి చూస్తూ ఉన్నాడు అందులో రామాయణం సినిమా వస్తుంటే భక్తి ఎక్కువ ఉన్న శ్రీకాంత్ అమ్మ ఆ సినిమా చూస్తూ చింటు కీ అందులో జరిగే ఒక్కో సన్నివేశం కీ వెనుక ఉన్న కథ చెబుతూ ఉంది అప్పుడు సినిమా లో శివ ధనస్సు విరిచే సీన్ చూసి "నానమ్మ ఆ weapon నీ రాముడు తప్ప ఎవరూ లిఫ్ట్ చేయలేదా" అని అడిగాడు దానికి ఆమె "ఆ ధనస్సు శివుడు తన శక్తి మొత్తం పోసి తయారు చేశాడు దాని భక్తి తో పట్టుకుంటేనే మన మాట వింటుంది" అని చెప్పింది దానికి చింటు "అసలు ఆ weapon తో శివునికి ఏమీ పని" అని అడిగాడు దానికి ఆమె "పూర్వం తారకేశుడు అనే రాక్షసుడు కీ ముగ్గురు కొడుకులు ఉన్నారు అతను చనిపోయిన తర్వాత అతని కొడుకులు దేవులనీ హీంసీస్తుంటే వాళ్ళని చంపడానికి శివుడు బ్రహ్మ విష్ణు ముగ్గురు కలిసి ఆ అన్న తమ్ములని చంపారు కానీ వాళ్లు చాలా తెలివైన వాళ్లు కానీ వాళ్లతో ఒక వ్యక్తి చేరి వాళ్ళని ధర్మం తప్పేలా చేశాడు వాళ్లు చనిపోయిన తర్వాత అతను ఈ అన్న తమ్ములు ఏ యుగంలో పుట్టిన నేను వచ్చి వాళ్ల మరణశాసనం రాస్తా అని శపథం చేశాడు" అని చెప్పాడు ఇది అంత వింటున్న శ్రీకాంత్ కు మెదడు లో కమల్ మెదిలాడు.
"లెక్కలు చూసేకి వచ్చా పెద్దయ్య" అని అడిగాడు దానికి వచ్చు అన్నట్లు తల ఆడించాడు అతని పేరు అడిగితే "ముండి" అని చెప్పాడు ఇది ఏమీ విచిత్రమైన పేరు అనుకోని నవ్వాడు కమల్ కానీ ముండి మాత్రం అది పట్టించుకోలేదు ఆ రోజు సాయంత్రం ముండి, కమల్ ఇద్దరు కలిసి త్రిపుర వెళ్లారు బాబా ఖాన్ ఇంట్లోకి ముండి అడుగు పెట్టగానే బాబా ఖాన్ సాకుతున్న ఆవులు రంకెలు వేస్తున్నాయి గట్టిగా గాలి వీచింది ఆ తర్వాత ముండి నీ చూడగానే బాబా ఖాన్ మనసు ఏదో కీడు శంకించింది.
అప్పుడు కమల్, ముండి నీ బాబా ఖాన్ కీ పరిచయం చేస్తూ మన మైనింగ్ క్వారీ లో అకౌంట్స్ చూడడానికి పెడదాం అని అడిగాడు బాబా ఖాన్ ముండి నీ చూశాడు అతని చెక్కు చెదరని చిరునవ్వు పిల్లి కళ్లు నుదుటి మీద కుంకుమ తిలకం కండ కూడా లేని పలచని దేహం ఏదో సరిగ్గా లేదు అని అర్థం అవుతుంది కానీ కమల్ ఏది అయిన ఆలోచించి చేస్తాడు అని ధైర్యం తో సరే అన్నాడు, దానికి ముండి చాలా వినయం తో బాబా ఖాన్ కీ నమస్కారం పెట్టి కమల్ తో కలిసి క్వారీ వైపు వెళుతున్న సమయంలో అక్బర్ బయటికి వచ్చి "అబ్బు నజీమా తల్లి కాబోతుంది" అని చెప్పాడు దానికి బాబా ఖాన్ ముండి వైపు చూశాడు అతను రాగానే ఇంట్లో ఒక శుభవార్త వచ్చింది అని సంతోషించాడు కానీ బాబా ఖాన్ మనసులో అనుకున్న మాట ముండి చదివేశాడు "మంచి జరిగిన మరునిమిషం లో జరుగున్నది మంచి అని అనుకోవడం అవివేకం ఈ మంచి జరుగు విస్ఫోటనం కీ నాంది" అని తనలో తానే మాట్లాడుతూ ఉంటే కమల్ ముసలాయన కదా ఏదో పిచ్చి పిచ్చి గా మాట్లాడుతూ ఉంటాడు అని అనుకున్నాడు.
ముండి పనిలో చేరిన కొన్ని రోజుల తరువాత అలీ వచ్చి అకౌంటు లో రాయకుండా డబ్బు తీసుకోని వెళుతుంటే ముండి అలీ నీ డబ్బు తీసుకోనీవ లేదు దాంతో అలీ అతని కొట్టాడు అప్పుడే వచ్చిన ఆకాశ్ ఇది అంత చూసి అలీ నీ సముదాయించడానికి చూశాడు అప్పుడు ముండి "ఒకరి కండ బలం చూసుకుని బ్రతికే వాడివి నీకు ఎందుకు అంత రోషం" అని అలీ నీ తిట్టాడు దాంతో అలీ పక్కన ఉన్న కుర్చీ తో ముండి నీ కొట్టాడు అప్పుడు ఆకాశ్ కోపం లో అలీ నీ కొట్టాడు దాంతో అలీ ఆకాశ్ నీ కొట్టాడు అప్పుడే వచ్చిన కమల్ అలీ తన అన్న ను కొట్టినందుకు అలీ నీ కొట్టాడు అప్పుడే వచ్చిన బాబా ఖాన్ అందరినీ ఆపి జరిగిన దానికి అలీ తో ముండి కీ క్షమాపణలు చెప్పించాడు దాంతో ముండి నవ్వి మనసులో "ఆరిపోయే దీపం కీ వెలుగు ఎక్కువ ఆయుషు తీరే వ్యక్తి ప్రాణం మీద తీపి ఎక్కువ నీకు అది దక్కదు" అని అన్నాడు.
ఇది ఇలా ఉంటే ఒక రోజు శ్రీకాంత్ ఇంట్లో పేపర్ చదువుతు ఉన్నపుడు తన కొడుకు చింటు టివి చూస్తూ ఉన్నాడు అందులో రామాయణం సినిమా వస్తుంటే భక్తి ఎక్కువ ఉన్న శ్రీకాంత్ అమ్మ ఆ సినిమా చూస్తూ చింటు కీ అందులో జరిగే ఒక్కో సన్నివేశం కీ వెనుక ఉన్న కథ చెబుతూ ఉంది అప్పుడు సినిమా లో శివ ధనస్సు విరిచే సీన్ చూసి "నానమ్మ ఆ weapon నీ రాముడు తప్ప ఎవరూ లిఫ్ట్ చేయలేదా" అని అడిగాడు దానికి ఆమె "ఆ ధనస్సు శివుడు తన శక్తి మొత్తం పోసి తయారు చేశాడు దాని భక్తి తో పట్టుకుంటేనే మన మాట వింటుంది" అని చెప్పింది దానికి చింటు "అసలు ఆ weapon తో శివునికి ఏమీ పని" అని అడిగాడు దానికి ఆమె "పూర్వం తారకేశుడు అనే రాక్షసుడు కీ ముగ్గురు కొడుకులు ఉన్నారు అతను చనిపోయిన తర్వాత అతని కొడుకులు దేవులనీ హీంసీస్తుంటే వాళ్ళని చంపడానికి శివుడు బ్రహ్మ విష్ణు ముగ్గురు కలిసి ఆ అన్న తమ్ములని చంపారు కానీ వాళ్లు చాలా తెలివైన వాళ్లు కానీ వాళ్లతో ఒక వ్యక్తి చేరి వాళ్ళని ధర్మం తప్పేలా చేశాడు వాళ్లు చనిపోయిన తర్వాత అతను ఈ అన్న తమ్ములు ఏ యుగంలో పుట్టిన నేను వచ్చి వాళ్ల మరణశాసనం రాస్తా అని శపథం చేశాడు" అని చెప్పాడు ఇది అంత వింటున్న శ్రీకాంత్ కు మెదడు లో కమల్ మెదిలాడు.