16-08-2021, 10:51 PM
మిత్రులూ, గమనించారా ? రమణి ఫిబ్రవరి 1972 లో వచ్చిన ఎన్నెస్ కుసుమ కథ భూగోళం, మునుపు పాత త్రెడ్డులో ఎన్నెస్ కుసుమ ౩ అనే పేరుపై వచ్చింది. భూగోళం కథనే కొంచం పదాల అమరిక మార్చారు. ముగింపు కూడా మార్చారు. భూగోళం ముగింపు సెంటిమెంటల్ గా వుంది అనేమో ఎన్నెస్ కుసుమ ౩ లో ముగింపు కూసింత రంజుగా వ్రాసారు.