Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 1
 
"స్వామి, ప్రాంగణానికి అన్న పేరెందుకు పెట్టారో చెప్పగలరా?" అని ఆత్రంగా అడిగాడు అభిజిత్.
 
" అసిధారావ్రతం అనగా స్త్రీపురుషులిద్దరూ ఒకే శయనంపై నిదురిస్తూ బ్రహ్మచర్య దీక్షతో ఉండుట. అతి కష్టమైన వ్రతాన్ని ఆచరించేవారు మీకు ప్రాంగణంలో కనబడతారు కాబట్టే వ్రతం పేరే ప్రాంగణానికి పెట్టారు", అని బదులిచ్చాడా సిద్ధపురుషుడు.
 
"అంటే మాకు అక్కడ కనిపించిన వాళ్ళు కూడా ముముక్షువులేనా స్వామి?" అని ఆశ్చర్యపోతూ అడిగాడు సంజయ్.
 
సిద్ధపురుషుడు నవ్వుతూ,"అంతే కదా", అన్నాడు.
సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులూ ముందుకెళ్తూ ఉండగా వారిని అనుసరిస్తూ అభిజిత్, అంకిత, సంజయ్ లు   ఇందుః ప్రాకారం నుండి  శివుని ఆలయానికి బయలుదేరారు.
 
శంభలలోని  శివుని ఆలయం ఉండే ప్రాకారానికి పేరూ లేదు. అందరూ ప్రాకారాన్ని  శివుని ఆలయం అనే పిలుస్తారు. అక్కడంతా శివ మయమే.
 
ఓం నమః శివాయ

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల నగరం – 8 - by k3vv3 - 28-04-2024, 05:38 PM



Users browsing this thread: 1 Guest(s)